Tabs



Nov 14, 2014

ఆ కుంచె గీతలు..చెరగనివి..


బాపు గారి "రాంబంటు" చూస్తుంటే ఎందుకో గుండె తడి కంటికంటింది..ఒక్కో ఫ్రేం అతని "కుంచె"ని గుర్తుచేస్తూనే ఉంది..చివర్లో..నీతికి నిలబడేవాడే దేవుడని,రాముడని అంటాడు..రాంబంటు రాముడౌతాడు..ఆ కుంచె గీతలు-ఆ రాతలు తెలుగువారి గుండె నుండి ఎప్పటికీ చెరగనివి, చెరపలేనివి అని అర్థమౌతుంది.ఆ కుంచెకి చావులేదు..చిరంజీవి.

No comments:

Post a Comment